గ్రామ పంచాయతీలకు శుభవార్త. రెండేండ్ల తర్వాత కేంద్రం నుంచి జీపీలకు నిధులు విడుదలయ్యాయి. పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం రెండేండ్ల కిందట ముగిసినా సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఆ సమయంలో గ్రామాల్లో ప్రత�
ప్రజాపాలన కార్యక్రమాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ప్రజలకు చేరువ చేసేందుకు నిర్వహిస్తున్న ప్రజాపాలన సభలు జిల్లావ్�
జిల్లాలో ‘మన ఊరు - మన బడి’ కింద కొనసాగుతున్న పనుల్లో అలసత్వం వహిస్తున్న అధికారులపై కలెక్టర్ నారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల ప్రగతి లో వెనుకంజలో ఉండడంతో ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ ఈ�
అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలన్న ఉద్దేశంతో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం గడువు నేటితో (గురువారం) ముగియనున్నదని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ�