భూగర్భ జలాల సంరక్షణకు ప్రభుత్వం తీసుకు వచ్చిన జలసిరి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా పంచాయతీ అధికారిణి అనూష అన్నారు. మంగళవారం బూర్గంపహాడ్ ఎంపీడీఓ కార్య�
బూర్గంపహాడ్ మేజర్ పంచాయతీలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై జిల్లా పంచాయతీ అధికారిణి(డీపీవో) అనూష ఆరా తీశారు. మంగళవారం ఆమె పంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో రికార్డులను పరిశ�