మహిళ ఏడ్చినంత మాత్రానికి ఆమెను ఆమె భర్త, బంధువులు వరకట్న వేధింపులకు గురి చేసినట్లు కాదని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. ఈ కేసులో మహిళకు 2010 లో వివాహం జరిగింది. 2014 మార్చి 31న ఆమె మరణించారు.
మధ్య ప్రదేశ్లోని అథన గ్రామస్థుడు కృష్ణ కుమార్ ధాకడ్ (33) వినూత్న నిరసన చేపట్టారు. తన భార్య చట్టా న్ని దుర్వినియోగపరచి, తనను అక్రమంగా వరకట్న వేధింపుల కేసులో ఇరికించిందని ఆరోపిస్తూ, ఆమె తల్లిదండ్రుల ఇంటి �
వివాహమైన ఆరు నెలలకే అదనపు కట్నం వేధింపులతో ఓ యువతి (సాఫ్ట్వేర్ ఉద్యోగిణి) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేపీహెచ్బీ కాలనీ పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా, మూసాపేట మండలం, నందిపేటకు చెందిన రావు
వరకట్నం వేధింపులకు పాల్పడిన నిందితుడికి నారాయణపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ పదేం డ్ల జైలుశిక్షతో పాటు రూ.20వేల జరిమానా విధించారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మక్తల్ మండలం �