సంగారెడ్డి జిల్లా మునిపల్లి (Munipalli)లో జోరుగా డబుల్ రిజిస్ట్రేషన్ల (Double Registrations) దందా అనే శీర్షికన వార్త వచ్చి నాలుగు రోజులు గడుస్తున్నా జిల్లా అధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నా�
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో నిబంధనలు ఉల్లంఘించి భూముల డబుల్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముంబయి జాతీయ రహదారికి అతి దగ్గరలో ఉన్న మునిపల్లి మండల కేంద్రంతో పాటు �
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం రాచకొండ పరిసర ప్రాంతాల్లో జరిగిన భూముల రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరిగినట్టు విచారణలో తేలిందని, ఈ విచారణ నివేదికను కలెక్టర్కు అందజేశామని ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి