నగరంలో డబుల్ ఇండ్ల పండుగ..కన్నుల పండువగా కొనసాగుతున్నది. మూడోవిడుతలో భాగంగా గురువారం మలి దశలో 17,676 మంది లబ్ధిదారులకు ఇండ్లను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 61,596 ఇండ్లను పేదలకు అప్పగించారు.
Minister Jagadish Reddy | దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేపట్టని విధంగా అనేక పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేసిన ఘనత
బీఆర్ఎస్ ప్రభుత్వానిది. ఎంతో పారదర్శకంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేసి, పేదలకు అందించిన ఘనత కేసీఆర్కే �