‘ఇది కరస్వామి అనే వ్యక్తి కథ. తనకెదురైన అసాధారణ పరిస్థితుల్ని ఓ సాధారణ వ్యక్తి ఎలా అధిగమించాడు? అనేదే ఈ సినిమా కథ. తెలుగు ప్రేక్షకులు ధనుష్ని బాగా ఇష్టపడతారు. పైగా సినిమాలో మంచి కంటెంట్ ఉన్నది. దర్శకుడు �
సువిక్షిత్, గీతిక రతన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘దూరదర్శని’. ‘కలిపింది ఇద్దరిని’ ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకుడు బి.సాయిప్రతాప్రెడ్డి, జయశంకర్ రెడ్డి నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది.