రాజమౌళి కుటుంబం నుంచి అందరూ టెక్నీషియన్స్ ఉన్నారు. అక్కడ నుంచి నటులు చాలా తక్కువ.. ఇంకా చెప్పాలంటే కేవలం ఒక్కరు మాత్రమే నటన రంగంలోకి వచ్చారు. అతను ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కీరవాణి చిన్న కొ�
శ్రీసింహా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’ శనివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. సతీష్ త్రిపుర దర్శకుడు. డి.సురేష్బాబు, సునీత తాటి నిర్మాతలు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రమోషనల్ వీడ�