దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ లాభాలు వాయువేగంతో దూసుకుపోయాయి. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.4,160 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
దేశీయ టెలికం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో మొబైల్ వినియోగదారులకు షాకిచ్చింది. వచ్చే నెల 3 నుంచి అన్ని రకాల ప్లాన్ల టారిఫ్ ధరలను 12 శాతం నుంచి 27 శాతం వరకు పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది.
దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో..డాటా వినిమయంలో దూసుకుపోతున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరినాటికి తన నెట్వర్క్లో డాటా ట్రాఫిక్ 40.9 ఎక్సాబైట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది.
దేశీయ టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో మూడు సరికొత్త రకాల్లో అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లను పరిచయం చేసింది. ఇందులో భాగంగానే యూఏఈ, యూఎస్ఏ, వార్షిక ప్యాకేజీలను ప్రకటించింది.
దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.1,612 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలోనూ ఇంతే స్థా