నూతన ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు గురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ముడి చమురు ధరలు స్థిరపడిన తర్వాతే ఈక్విటీలు కో
దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అమ్మకాలు పోటెత్తడంతోపాటు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకోవడం మదుపరుల్లో ఆందోళనను పెంచింది.
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, పెరిగిన బ్రెంట్ ముడి చమురు ధరలు.. దేశీయ స్టాక్ మార్కెట్లను శుక్రవారం భారీ నష్టాల్లోకి నెట్టాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలకు తోడు దేశీయంగా యుటిలిటీ, పవర్ రంగ షేర్లు భారీగా పుంజుకోవడంతో సూచీలు ఒక్క శాతానికి పైగా లాభపడ్డాయి.