సత్తుపల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ ఖాతాదారులకు వడ్డీ ఆశ జూపి దొడ్డిదారిన ఏకంగా రూ.1.50 కోట్లు స్వాహా చేశాడు. ఆ సొమ్ములో బ్యాంక్ అధికారులు రూ.50 లక్షల వరకు రికవరీ చేయగలిగినప్పటికీ
దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విశ్లేషకుల అంచనాలకుమించి రాణించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.16,811 కోట్ల నికర లాభాన్ని గడించింది.