Coal Based Power | దేశీయ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో 8.38శాతం పెరిగిందని కేంద్రం తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ కాలంలో దేశీయ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్�
విదేశీ బొగ్గును దిగుమతి చేసుకొనే విద్యుత్తు ప్లాంట్లన్నీ వచ్చే ఏడాది జూన్ 30 వరకూ పూర్తి సామర్థ్యంతో పనిచేయాలని కేంద్రంలోని బీజేపీ సర్కారు తాజాగా ఆదేశాలిచ్చింది. దేశంలో అంతకంతకూ పెరుగుతున్న విద్యుత్త
ఉక్రెయిన్తో రష్యా యుద్ధం, యూరప్, ఆసి యా దేశాల్లో చమురు కొరత కారణంగా ప్రత్యామ్నాయ ఇంధనమైన బొగ్గు కు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని సింగరేణి డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ నేపథ్యంలో బొగ్గు ఉత్పత
యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం (వైటీపీఎస్) నిర్మాణం విషయంలో చెన్నై ఎన్జీటీ బెంచ్ తీర్పుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని అనుమతులూ సాధించి, నిర్మాణం దాదాపు పూర్తికావచ్చిన సమయంలో మళ్లీ మ�
న్యూఢిల్లీ, జూలై 29: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.3,977.77 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,443.72 కోట్లతో �