దేశీయ కుబేరుడు గౌతమ్ అదానీ తాజాగా విమానాల తయారీ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇందుకోసం బ్రెజిల్కు చెందిన ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎంబ్రాయిర్తో అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ జట్టుకట్టబోతున్న
దేశీయ విమానయాన రంగంలో పలు కీలక పోస్టులు భర్తీ చేయకుండా ఖాళీగా ఉన్న మాట వాస్తవమేనని కేంద్రం అంగీకరించింది. భద్రతను నిర్ధారించడానికి, ఆకాశంలో, నేలపై విమానాల కదలికలను నిర్వహించేందుకు శిక్షణ పొందిన నిపుణు�
దేశీయ వైమానిక రంగంలో ఇండిగో గుత్తాధిపత్యం కారణంగానే ప్రస్తుత సంక్షోభం తీవ్ర రూపం దాల్చిందా? వైమానిక రంగం ఒక్కరిద్దరి చేతుల్లో ఉంటే ప్రమాదమని తెలిసినప్పటికీ కేంద్రం మౌన ముద్రను ఆశ్రయించిందా?