దేశవ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించేవారు రికార్డు స్థాయికి చేరుకున్నారు. ఆదివారం ఒకేరోజు ఏకంగా 5 లక్షల మంది దేశీయంగా విమానాల్లో ప్రయాణించారు. పండుగ, పెండ్లిళ్ల సీజన్కావడంతో ప్రయాణాలు చేసేవారు అధికంగా
దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగారు. ఏప్రిల్ నెలకుగాను ప్రయాణికులు 3.88 శాతం ఎగబాకి 1.32 కోట్లకు చేరుకున్నట్లు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీ) తాజాగా వెల్లడించింది.
ఈ ఏడాది ఆగస్టు నెలలో విమానాల్లో ప్రయాణించిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ముగిసిన నెలలో దేశీయ ఎయిర్ పాసింజర్ ట్రాఫిక్ 22.81 శాతం వృద్ధితో 1.24 కోట్లకు చేరినట్టు డైరెక్టర్ జనర ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీ�
Air Traffic | దేశీయ విమాన ప్రయాణీకుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. ఏప్రిల్ 30న ఆదివారం రికార్డు స్థాయిలో 4,56,082 మంది ప్రయాణించారు. కరోనావైరస్ మహమ్మారితో దెబ్బతిన్న దేశీయ విమానరంగం మళ్లీ కోలుకుంటుందని పౌర విమానయానశా�