నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయ చర్యలు నిలిచిపోయాయి. చేపట్టేందుకు ఎలాంటి పనులు లేకపోవడంతో రెస్క్యూ టీంలు, అధికారులు వెళ్లిపోగా.. మిగిలిపోయిన ఆ యా విభాగాల సిబ్బంది ఖ�
Road accident | నాగర్ కర్నూల్ జిల్లా అమ్రబాద్ మండలంలోని వట్వర్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.
శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ సొరంగ మార్గం ఇన్లెట్ వైపు తవ్వకాల పనుల్లో శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. శ్రీశైలం రిజర్వాయర్కు ఆనుకుని నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద సొరంగ మార్గం ఇన్లెట్ మొదలవుతుంద