ధర్మపురి పట్టణంలోని లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం బ్రహ్మపుష్కరిణి(కోనేరు)లోయోగా నృసింహస్వామి తెప్సోత్సవం, డోలోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి.
యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీనరసింహుడికి అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. 11 రోజులపాటు సాగిన తిరుకల్యాణ వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం రాత్రి డోలో�
వేములవాడ టౌన్ : త్రిరాత్రోత్సవాల్లో భాగంగా వేములవాడ రాజన్న ఆలయంలో నిర్వహించిన ఉత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో సోమవారం రాత్రి 8గంటలకు ఆలయ అర్చకులు డోలోత్సవం వైభవంగా నిర్వహించారు. �