తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య ఆశయాలను సాధిద్దామని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. దొడ్డి కొమురయ్య 77వ వర్ధంతిని మంగళవారం జిల్లా కేంద్రంలో అధికారికంగా నిర్వహ�
‘ప్రపంచ చరిత్రలో అనేక పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలకు నిలయం తెలంగాణ. అలాంటి పోరాటయోధులు, మహనీయులను గుర్తించి ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచి పోయేలా మహోన్నతమైన స్థానాన్ని తెలంగాణ సర్కారు ఇచ్చింది’ అని రాష్�
నిజాం పాలనలో దొరల దురాగతాలతో విసిగిపోయిన ప్రజల తరఫున పోరాడి, రైతాంగ సాయుధ తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆదివారం సంగారెడ్డిలో ఆవిష్కరించనున్నారు. కలెక్టరేట్కు కూతవేటు దూరంలో దొడ్డి కొమురయ్�
సంగారెడ్డిలోని కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఈ నెల 26న దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏడు అడుగుల ఎత్తుగల విగ్రహా న్ని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆవిష్కరి�