ఏడు పదుల వయస్సు ఆతడిది.. ఓ మహాకవి పేరిట స్మారక పరిషత్ను నిర్వహిస్తున్నాడు.. సమాజంలో వివిధ హోదాల్లో ఉన్న వారికి అడపాదడపా అవార్డులు ఇస్తుంటాడు...ఈ సారి ఏకంగా ఆ సంస్థ పేరిట నకిలీ గౌరవ డాక్టరేట్లను రూపొందించి
భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్కు శ్రీ సత్యసాయి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. సోమవారం కర్ణాటకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా గోపీచంద్ డాక్టరేట్ అందుకున్నార