రాజ్యాంగంలోని 200 అధికరణ కింద రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి సంబంధించి గవర్నర్కు ఉన్న అధికారాలు, బాధ్యతలపై సుప్రీంకోర్టు మంగళవారం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.
చెన్నై: తమిళనాడు చరిత్రలో తొలిసారి ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను డీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి ఎంఆర్కే పన్నీర్సెల్వం ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను అసెంబ్లీలో శనివార�
చెన్నై: డీఎంకే తప్పుడు హామీలతో తమిళనాడు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని ఏఐఏడీఎంకే సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం ఓ పన్నీర్ సెల్వం ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలను డీఎంకే ప్ర�