గ్రామీణ వైద్యులు పరిమితికి మించి వైద్యసేవలు అం దిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.జీ.సుబ్బారాయుడు హె చ్చరించారు. శనివారం స్థానిక డీఎంహెచ్వో కార్యాలయంలో ఆర్ఎంపీలు, పీఎంపీలతో
రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్వో కార్యాలయం ఎదుట సోమవారం తెలంగాణ ఆశ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 1080 మంది ఆశవర్కర్లు, ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు ధర్నా నిర్వహించారు.
రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న పారితోషికాన్ని వెంటనే విడుదల చేయాలని ఆశాకార్యకర్తలు డిమాండ్ చేశారు. సోమవారం కరీంనగర్ జిల్లాలోని ఆశా కార్యకర్తలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.
వైద్య వృత్తి చాలా పవిత్రమైనదని, వైద్య సిబ్బంది ప్రజారోగ్యమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్నిమల్ల కొండల్రావు అన్నారు. కొత్తగా ఎంపికైన 269 మంది స్టాఫ్ నర్సులకు డీఎంహెచ్