జిల్లావ్యాప్తంగా కంటివెలుగు శిబిరాలు మమ్మరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం వరకు 3,36,192 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో కాజీపేట వెంకటరమణ తెలిపారు. అందులో 47,027 మందికి రీడింగ్ గ్లాసులు అందజేశ
జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న కంటివెలుగు శిబిరాలకు విశేష ఆదరణ లభిస్తున్నదని డీఎంహెచ్వో కాజీపేట వెంకటరమణ అన్నారు. కంటివెలుగు కార్యక్రమం ప్రారంభమై నాటి నుంచి శుక్రవారం వరకు 1,74,520 మందికి నేత్ర పరీక్షల�