అమ్మ అనే మాట అపురూపమైనదని డీఎంహెచ్వో డాక్టర్ శిరీష పేర్కొన్నారు. పురిటి నొప్పులను పంటిబిగువున భరిస్తూ మరో ప్రాణానికి జన్మనిచ్చే తల్లిని గౌరవించి వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు తెలంగాణ వైద్య ఆరోగ్యశా�
వైద్య శాఖలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సు పోస్టులు ఎట్టకేలకు భర్తీ కానున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన రాత పరీక్ష నిర్వహించిన విషయం విదితమే.