ప్రజా వైద్యంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. సుమారు కోటి మంది జనాభా ఉన్న మహానగరంలో ప్రాథమిక వైద్యాన్ని మరింత మెరుగుపరిచే క్రమంలో కొత్తగా డీఎం అండ్ హెచ్ఓ పోస్టులను మంజూరు చేసింది. ఇక నుం
దుగ్గొండి: గ్రామాల్లో వందశాతం మందికి కోవిడ్-19 టీకా వేయాలని డీఎంఅండ్ హెచ్ఓ వెంకటరమణ వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం దుగ్గొండి మండలంలోని కేశవాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంఅండ్ హెచ్ఓ వెంకట�
భూపాలపల్లి :ఆసుపత్రులలో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరాం అధికారులను కోరారు. బుధవారం తన కార్యాలయంలో జిల్లా ఫైర్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్లతో సమీక�