వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఫీడర్ సిరీస్లో భారత ప్యాడ్లర్లు దివ్యాన్షి భౌమిక్, అనుష్క క్వార్టర్స్ చేరుకున్నారు. మహిళల ప్రిక్వార్టర్స్ మ్యాచ్లలో ఈ ఇద్దరూ తమ ప్రత్యర్థులను ఓడించారు.
డబ్ల్యూటీటీ యూత్ కంటెండర్ టోర్నీలో భారత యువ ప్లేయర్లు సిండ్రెలా దాస్, దివ్యాంశి భౌమిక్ శుభారంభం చేశారు. ఆదివారం జరిగిన బాలికల అండర్-19 విభాగం తొలి పోరులో డిఫెండింగ్ చాంపియన్ సిండ్రెలా దా 11-7, 11-7, 11-8తో అ
డబ్ల్యూటీటీ యూత్ కంటెండర్ టోర్నీలో భారత యువ ప్లేయర్లు దివ్యాంశి భౌమిక్, సిండ్రెలా దాస్ శుభారంభం చేశారు. శుక్రవారం మొదలైన టోర్నీలో బాలికల అండర్-17 సింగిల్స్ లీగ్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ దివ్య
భారత యువ ప్యాడ్లర్ దివ్యాన్షి భౌమిక్ రొమానియాలో జరుగుతున్న ఐటీటీఎఫ్ వరల్డ్ యూత్ చాంపియన్షిప్స్లో కాంస్యంతో సత్తాచాటింది. 15 ఏండ్ల ఈ బెంగాలీ బాలిక.. ఆదివారం జరిగిన అండర్-15 గర్ల్స్ సెమీస్లో 1-4 (4-11, 10-1