Gandhi Hospital | రోగులు, వారి సహాయకులు, సందర్శకుల తాగునీటి అవసరాల కోసం కొత్తగా 23 చోట్ల తాగునీటి ప్లాంట్లను ఏర్పాటు చేశామని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సీహెచ్ రాజకుమారి అన్నారు.
హైదరాబాద్కు చెందిన దివీస్ ల్యాబ్ భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి రూ.700 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టబోతున్నది. కస్టమర్ల అవసరాల మేరకు మరో ఉత్పత్తి ప్లాంట్ను �