ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలకు సంబంధించి జిల్లాలో బాలికలే పైచేయి సాధించారు. బుధవారం రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు.
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరుగగా.. బుధవారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకట�
ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటారు. ఉత్తీర్ణత శాతం గతంతో పోలిస్తే ద్వితీయ సంవత్సరంలో అదే శాతాన్ని పదిలం చేసుకోగా.. ప్రథమ సంవత్సరంలో నాలుగు శాతం వెనుకబాటు కనిపించ