కేంద్ర హోం మంత్రి అమిత్ షా జిల్లాల కలెక్టర్లకు ఫోన్లు చేసి నిస్సిగ్గుగా, బాహాటంగా బెదిరిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. జిల్లా రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించే కలెక్టర్లు 150 మందికి.
Supreme Court | తమిళనాడులోని ఐదు జిల్లా కలెక్టర్లను సుప్రీంకోర్టు మందలించింది. అక్రమ మైనింగ్ కేసులో ఐదుగురు జిల్లా మెజిస్ట్రేట్లు ఈడీ ఎదుట హాజరుకాలేదు. దాంతో సుప్రీంకోర్టు మందలించింది. ఐదుగురు అధికారులు ఈ నెల 25
సిటీలో నేర ప్రవర్తన కల్గిన వాళ్లు తమ మైండ్సెట్ను మార్చుకొని సత్ప్రవర్తనతో నడుచుకోవాలని పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి సూచించారు. గురువారం అదనపు జిల్లా మేజిస్ట్రేట్(ఎగ్టిక్యూటివ్) హో
చెన్నై : జ్యుడిషియల్ రిమాండ్కు తరలిస్తున్న 45 ఏండ్ల నిందితుడు అంబత్తూర్లోని మేజిస్ట్రేట్ నివాసంలో హంగామా సృష్టించాడు. మేజిస్ట్రేట్ను చంపుతానంటూ బెదిరించడమే కాకుండా పోలీస్ కస్టడీ నుంచి తప్ప�
25 మందే అనుమతి | రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ ఉత్తరాఖండ్ సీఎం తిరత్ సింగ్ రావత్ ఉన్నతాధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వివాహా వేడుకకు హాజరయ్యేందుకు గతంలో 100 మందికి వరకు అనుమతి