కులకచర్ల పీఏసీఎస్ చైర్మన్గా తిర్మలాపూర్కు చెందిన కనకం మొగులయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కులకచర్ల పీఏసీఎస్ చైర్మన్గా ఉన్న బుయ్యని మనోహర్రెడ్డి తాండూరు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆయన చైర్మన్ పద
ట్రస్మా కరీంనగర్ జిల్లా, నగర కార్యవర్గాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో ట్రస్మా రాష్ట్ర చీఫ్ అడ్వయిజర్ యాదగిరి శేఖర్ రావు ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశ