హైదరాబాద్ జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ తెలిపారు. మంగళవారం జిల్లాలో పార్లమెంట్ ఓట్ల లెక్కింపు 13 లొకేషన్లలో 16 కౌంటింగ్ కేంద్రాల్లో సికింద్రాబా�
అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరాయని, ఈ నెల 30వ తేదీన జరిగే పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్రాస్ తెలిపారు. పోలింగ్ కేంద్రాన్ని ప్రజలు గూ�
ఈనెల 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏండ్లు దాటిన వారితోపాటు పీడబ్ల్యూడీ ఓటర్లు ఇంటి వద్దనే ఓటేసే అవకాశాన్ని భారత ఎన్నికల కమిషన్ కల్పించింది. ఈ నేపథ్యంలో అర్హులైన వారు ఓటు వేసే అవకాశం కల్పించేందుకు �
అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు నోడల్ అధికారులను నియమించి, వారికి బాధ్యతలు అప్పగించామని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు.
ఓటరు జాబితాలో పేరులేనివారు నమోదు చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. శుక్రవారం కేబీఆర్ పార్క్లో ఏర్పాటు చేసిన ఓటరు ఎన్రోల్మెంట్ క్యాంపెయ�