విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పెద్దపల్లి కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి బుధవారం జిల్లా అధికారి ఓ పాఠశాల లేదా గురుకులంలో వసతులను పరిశీ
ప్రదర్శనలో పాల్గొనే పాఠశాలలు, విద్యార్థులు, ఛాత్రోపాధ్యాయుల వివరాలను జనవరి 8లోగా జిల్లా విద్యాశాఖ జారీ చేసే గూగుల్ ఫారం లింక్లో సమర్పించాల్సి ఉంటుంది. ప్రాజెక్టుల తయారీలో ఆయా విద్యాసంస్థల గణిత, సైన్స�
బడుల సమగ్రాభివృద్ధికి ‘శాలసిద్ధి’ పేరుతో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి పాఠశాలను ఒక వ్యవస్థగా మూల్యాంకనం చేయడం, జవాబుదారీతనంతో ముందడుగు వేసే సంస్కృతిని పెంపొందించేందుకు అ
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తూ విద్యార్థు�