బడీడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలనే సంకల్పంతో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని జిల్లాలో ఈ నెల 6 నుంచి 19 వరకు నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్ల�
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ ప్రక్రియను చేపట్టాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులకు సూచించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంల�
రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా శశాంక గురువారం బాధ్యతలు స్వీకరించగా.. అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 2013వ బ్యాచ్ ఐఏఎస్కు చెందిన ఆయన మహబూబాబాద్ జిల్లా నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. వివాదరహితుడు అని, ప
ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కనీసం వార్డు సభ్యురాలిగా కూడా గెలవదని, ఆమెకు దేశప్రధాని ఫోన్చేసి పరామర్శించడం సిగ్గుచేటని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథ
మహబూబాబాద్, డిసెంబరు 6 : ఉద్యోగులందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ ప్రగతి సమావేశ మందిరంలో వ్యాక్సినేషన్పై ఆయన సమీక్షించారు. ఈ సందర�