మధిర మండలంలో బుధవారం పర్యటించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్.. సివిల్ సబ్ కోర్టు ఏర్పాటు కోసం ఇక్కడి భవనాలను పరిశీలించారు. ప్రస్తుతం మధిరకు సంబంధించిన సివిల్ కేసులన్నీ సత్తుపల్లి కోర్టులో వ�
రాష్ట్రంలో జిల్లా న్యాయమూర్తుల బదిలీలు జరిగాయి. అందులో భాగంగా సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ ఖమ్మం జిల్లా ప�
ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ సూచించారు.