‘అనేకసార్లు ఇండ్ల పట్టాలు తీసుకున్న వారికే మళ్లీ పట్టాలు ఇస్తున్నారు. ఒక్కో ఇంట్లో ముగ్గురు నలుగురికి పట్టాలు ఎలా ఇస్తారు? ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీలో తమకు అన్యాయం జరిగింది’ అని జలగంనగర్ కాలనీకి చెంద�
రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. వారి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నదని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చడంతో వాటి రూపురేఖలు మారిపోయాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గిరిజన బిడ్డలే సర్పంచులుగా ప్రజలకు సేవ చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రభు�