ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘కేసీఆర్ కిట్ల పథకం’ కాంగ్రెస్ ప్రభుత్వంలో సక్రమంగా అమలు కావడం లేదు. కేవలం బాలింతలకు ఆరోగ్య కిట్ను మాత్రమే అం�
ఐదారు నెలల క్రితం వరకు హుజూరాబాద్ సర్కార్ దవాఖానలో తల్లి అయిన మురిపెంతో బాలింతల చిరునవ్వులు.. కెవ్వుకెవ్వు మంటూ పసి పిల్లల కేరింతలతో ప్రసూతి వార్డు కలకళలాడేది. వార్డు సరిపోక మరో వార్డులో సర్దుబాటు చేస
మాతా శిశు సంరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అమ్మఒడి-కేసీఆర్ కిట్ పథకానికి జిల్లాలో అనూహ్య స్పందన లభించింది. ఈ పథకం ఆడబిడ్డలకు వరంగా మారడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలకు గర్భిణులు
ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్కు దీటుగా వైద్యసేవలందుతున్నాయి. పేద ప్రజలకు ఉచితంగా, మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రూ. కోట్లు ఖర్చుచేసి అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రధానం�
రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 39,830 కిట్ల పంపిణీ కిట్లో 16 రకాల వస్తువులు.. గర్భధారణ నుంచి ప్రసవం వరకు కంటికి రెప్పలా రక్షణ.. సర్కారు దవాఖానలో పెరుగుతున్న ప్రసవాలు ప్రభుత్వం చొరవతో తగ్గిన మాతా శిశు మరణాలు �