మత్స్యకారులకు సిరుల పంట పండుతున్నది. రంగారెడ్డి జిల్లాలోని ప్రతి గ్రామంలోని చెరువుల వద్ద కుప్పలుకుప్పలుగా చేపల రాశులు కనిపిస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం మిషన్కాకతీయ పథకంతో చేపట్టిన చెరువులు, కుంటల �
వృత్తిదారులను ప్రోత్సహించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం అనేక పథకాలకు శ్రీకారం చుట్టింది. మత్స్యకార్మికులకు ఉపాధి కల్పించేందుకు వందశాతం సబ్సిడీపై చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది.
పండుగలా చేపపిల్లల పంపిణీ మొదలు స్టేషన్ఘన్పూర్లో ప్రారంభించిన తలసాని టెండర్ నిబంధనల్లో కీలక మార్పులు వాహనాల ట్రాకింగ్కు ప్రత్యేక యాప్ జీపీఎస్తో పెరిగిన చెరువుల సంఖ్య హైదరాబాద్, సెప్టెంబర్ 5 (న
కొత్తూరు రూరల్ : ఉమ్మడి ప్రభుత్వ పాలనలో కుల వృత్తిదారులు వివక్షకు గురయ్యారని, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కులవృత్తులను ప్రోత్సహించటమే లక్ష్యంగా ముందుకుసాగుతుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన