ముంబై : ఫిట్నెస్కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే బాలీవుడ్ భామ దిశా పటానీ తరచూ తన ఫోటోలు, వీడియోలను ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటారు. లేటెస్ట్గా ఆమె పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో నెటిజన్లను అలరిస్తో
బీచ్కు వెళ్తే బికినీ వేయాల్సిందే. అదే నేటి ట్రెండ్. బికినీ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. సినిమాల్లోనూ బికినీ కల్చర్ పెరిగిపోయింది. దాదాపు అన్ని సినిమా ఇండస్ట్రీలలో హీరోయిన్లు బికినీలు వేసుకొని �
అభిమానులకు ఎప్పటికప్పుడు అందాల కానుక ఇస్తూనే ఉంటుంది దిశా పటానీ. ఇప్పుడు కూడా మరోసారి ఇదే చేసింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కు ఎప్పుడూ తన అందాలనే బహుమతిగా ఇచ్చేస్తుంది దిశ.
టాలీవుడ్ యాక్టర్ అల్లు అర్జున్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం పుష్ప. సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రం ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతుంది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం రాధే..యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్. ప్రభుదేవా దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తుంటారు. అయితే సల్మాన్ నటి
సల్మాన్ఖాన్, దిశాపటానీ కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం రాధే. ప్రభుదేవా డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ నుంచి సీటీమార్ రీమిక్స్ సాంగ్ ను విడుదల చేయగా..యూట్యూబ్లో వ్యూస్ పంట పండుతోంది.
తెర మీదే కాదు తెర వెనక కూడా హీరోయిన్లు అభిమానులను అలరిస్తూ ఉంటారు. ఫ్యాన్స్ కోరితే ఏదైనా సరే చేసేస్తారు. అలా ఓ అభిమాని సోషల్ మీడియాలో బాలీవుడ్ బ్యూటీ దిశాపటానీని ఓ కోరిక కోరాడు. చెప్పకూడని..చూపించకూడని
లోఫర్ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన నటించిన గ్లామర్ డాల్ దిశా పటాని బాలీవుడ్లోను సత్తా చాటుతుంది. ఓ వైపు సినిమాలు మరోవైపు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ తనకంటూ ప్రత్యేక అభిమానగ�
దిశాపటానీ సోషల్మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఈ సైజ్ జీరో బ్యూటీ పోస్ట్ చేసిన స్టిల్స్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.