State Level Select | ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కోటపల్లి గిరిజన బాలకల ఆశ్రమ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని పారిపెల్లి సుప్రియ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక అయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అశోక్ తెలిపా�
భారత పారా అథ్లెట్ ఏక్తా భ్యాన్ ఈ యేడాది పారిస్లో జరిగే ప్రపంచ పారా అథ్లెటిక్స్కు అర్హత సాధించింది. దుబాయ్లో ముగిసిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ప్రిలో క్లబ్ ఎఫ్51 విభాగం డిస్కస్ త్రోలో ఏక్త
ఇండియన్ డిస్కస్ త్రోయర్ కమల్ప్రీత్ కౌర్ ఫైనల్ చేరింది. శనివారం ఉదయం జరిగిన క్వాలిఫికేషన్లో ఆమె 64 మీటర్ల దూరం విసిరి.. ఫైనల్లో స్థానాన్ని ఖాయం చేసుకుంది.