మాదాపూర్ : అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతదేహం దుర్గం చెరువులో నీటిపై తేలియాడుతూ కనిపించింది. ఈ సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపి�
Invitation to applications for Covid Ex Gratia | కరోనా మహమ్మారితో మృతి చెందిన బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.50వేల ఎక్స్గ్రేషియా అందించనున్నది. ఇప్పటికే
తిరుపతి : తిరుమలతో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు సంభవించినపుడు తక్షణమే చర్యలు చేపట్టేందుకు వీలుగా విపత్తుల నిర్వహణ కరదీపిక(మాన్యువల్) రూపొందిస్తున్నట్టు టీటీడీ జేఈవో సదా భార్గ�
Bengaluru | కర్ణాటక రాజధాని బెంగళూరుతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు పేర్కొన్నారు. అయితే బెంగళూరుతో పాటు
Cyclone Gulab | ‘గులాబ్’పై విపత్తు నిర్వహణ కమిషనర్ సమీక్ష | గులాబ్ తుఫానుపై విశాఖపట్నం జిల్లా అధికారులతో ఏపీ విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కన్నుబాబు సమీక్ష