అధికారంలోకి రాగానే దివ్యాంగుల సంక్షేమ శాఖను మహిళా సంక్షేమశాఖ నుంచి వేరు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్రెడ్డి మాట దాటవేస్తూ దివ్యాంగుల గొంతు కోస్తున్నాడని వికలాంగుల హక్కు�
సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని ఇన్చార్జి జడ్పీ సీఈవో రంగారావు అన్నారు. శుక్రవారం శంకర్పల్లి మండల పరిధిలోని చందిప్ప, ఎల్వర్తి గ్రామాల్లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ఆయన ఆకస్మికంగా పరిశీల
వయోవృద్ధులను గౌరవించే బాధ్యత మనందరిదని జిల్లా మహిళాశిశు , దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి అన్నారు. గురువారం అంత ర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని కలెక్టరేట్ లోని కాన్ఫ రెన్స్ హాల�
బాలికలు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ అన్నారు. జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నస్పూర్లోని కలెక్టరేట్ కార్యాలయంల�
దివ్యాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్జెండర్స్ సంక్షేమం కోసం ప్రభుత్వం స్వతంత్రశాఖను ఏర్పాటుచేసింది. ఈ మేరకు మహిళా, శిశుసంక్షేమశాఖ నుంచి వేరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.