చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలు అంచనాల్ని రెట్టింపు చేశాయి. ఈ సినిమా కథ గురించ�
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ‘విశ్వంభర’. చాలాకాలం తర్వాత చిరంజీవి నటిస్తున్న సోషియోఫాంటసీ చిత్రమిది. దర్శకుడు వశిష్ఠ తొలి సినిమా ‘బింబిసార’ కూడా సోషియో ఫాంటసీ కథాంశమే కావడం వ
శాంతిచంద్ర, దీపికసింగ్, సిమ్రితి ప్రధానపాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘డర్టీఫెలో’. ఆడారి మూర్తిసాయి దర్శకుడు. జి.ఎస్.బాబు నిర్మాత. ఈ నెల 24న సినిమా విడుదల కానుంది.
‘కలియుగం పట్టణంలో’ పేరుతో ఓ చిత్రం రానుంది. విశ్వ కార్తీక్, ఆయూషి పటేల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో చిత్రాశుక్ల ప్రధాన పాత్ర పోషిస్తున్నది. రమాకాంత్రెడ్డి దర్శకుడు. కథ, కథనం, మాటలు కూడా ఆయనే అందిస్తుండ