పీఎం శ్రీ స్కూల్స్ పథకం అమలుకు ఎంపికైన ఎంపికైన బడుల రూపురేఖలు మార్చేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. తెలంగాణ విద్యా, సంక్షేమ మౌలిక వసతుల కల్పనా సంస్థ (టీఎస్ఈడబ్ల్యూడీసీ) ద్వారా ఈ పనులు చేపట�
ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుల హాజరుపై వి ద్యాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. చాలా మంది ఉ పాధ్యాయులు ఎలాంటి సెలవుల కోసం దరఖాస్తు చేయకుండా దీర్ఘకాలం అనధికారికంగా గైర్హాజరవుతున్�
పదో తరగతి సైన్స్, మొదటి భాష (కాంపోజిట్ పేపర్ల) పరీక్షలను 3:20 గంటల పాటు నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఈ రెండు మినహా మిగతా పేపర్లను 3 గంటల పాటు జరుగుతాయి.