ఆర్జీయూకేటీ బాసర క్యాంపస్లో గల కాన్ఫరెన్ హాల్ నందు జిల్లా అధికార గణంతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆర్జీయూకేటీ వైస్ చాన్స్లర్, ప్రొఫెసర్ వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్మల్ జిల్
టీఎస్ కాస్ట్తో బాసర ఆర్జీయూకేటీ అవగాహన ఒప్పందం కుదుర్చు కోవడం వల్ల పరిశోధనలకు మరింత ఊతం లభిస్తుందని అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.
బాసరలోని ఆర్జీయూకేటీ కాన్ఫరెన్స్ హాల్లో అకాడమిక్స్పై డైరెక్టర్ సతీశ్ కుమార్, వీసీ వెంకటరమణ మంగళవారం అధ్యాపకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ వెంకటరమణ మాటాలడారు.
చిన్నాచితకా ఉద్యోగాలు కాకుండా.. కంపెనీలు స్థాపించి పది మందికి ఉపాధి కల్పించాలని పిలుపునిచ్చారు. శనివారం నిర్మల్ జిల్లాలోని బాసర రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జేయూకేటీ) ఐ�
‘మూస పద్ధతి వీడాలి. మేధస్సుకు పదును పెట్టాలి. ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని, అందుకు తగ్గట్టుగా కష్టపడాలి. కంపెనీలు స్థాపించి.. పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి.’