అదిరే యాక్షన్ ఉన్న చిత్రాలే పాన్ ఇండియా స్థాయిలో విజయాలు సాధిస్తున్నాయి. ‘బాహుబలి’, ‘పుష్ప’, ‘కేజీఎఫ్', ‘ఆర్ఆర్ఆర్' వంటి సినిమాల్లో పోరాట ఘట్టాలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చూశాం. ఈ క్రమంలోనే ఎన్టీఆర్�
సందేశాన్ని కమర్షియల్ కలిపి తెలుగు తెరకు కొత్త హీరోయిజాన్ని అందించారు దర్శకుడు కొరటాల శివ. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’ వంటి చిత్రాల్లో ఆయన మంచితో పాటు ప్రేక్షకులు కోరుకు�
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా రూపొందించబోతున్నారు. జూన్ ద్వితీయార్థంలో షూటింగ్ మొదలుకానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడ�