‘జీవితం అంటేనే రిస్క్. మనసుకు నచ్చిన పనులను చేస్తూ ముందుకుపోవాల్సిందే. ఈ ప్రయాణంలో జయాపజయాలను ఎవరూ అంచనా వేయలేరు. ‘శబరి’ ఓ విభిన్నమైన కథ. తప్పకుండా అందరికి నచ్చుతుంది’ అని చెప్పింది వరలక్ష్మీ శరత్కుమా
తల్లీకూతుళ్ల అనుబంధమే ప్రధానాంశంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘శబరి’. వరలక్ష్మీ శరత్కుమార్ ప్రధానపాత్ర పోషించిన ఈ చిత్రానికి అనిల్ కాట్జ్ దర్శకుడు. మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాత. వచ్చే నెల 3�
వరలక్ష్మీ శరత్కుమార్ ప్రధానపాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘శబరి’. అనిల్ కాట్జ్ దర్శకుడు. మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాత. మే 3న సినిమా విడుదల కానుంది. ‘ఇదో స్ట్రాంగ్ ఎమోషనల్ థ్రిల్లర్.