హైదరాబాద్ నుంచి కొలంబో మధ్య డైరెక్ట్ విమాన సర్వీసును ప్రారంభిస్తున్నట్టు ఇండిగో ప్రకటించింది. వచ్చే నెల 2 నుంచి అందుబాటులోకి రానున్న ఈ సర్వీసు ఈ రెండు నగరాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ ఇదే కావడం విశేషం.
విద్యుత్తు వినియోగదారులు తమ సమస్యల పరిష్కారానికి నేరుగా విద్యుత్తు నియంత్రణ మండళ్లను కలవడం ద్వారా సత్ఫలితాలను పొందవచచ్చని టీఎస్ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు తెలిపారు. దక్షిణాది రాష్ర్టాల విద్యుత్త�
ధాన్యం కొనుగోలుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారులకు ఆదేశించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ హాల్లో బుధవారం కలెక్టర్ హరీశ్ అధ్యక్షతన మ�