“భ్రమరాంభ థియేటర్లో నేను సినిమా చూశాను. 90శాతం యూత్ ఆడియెన్స్ కనిపించారు. వాళ్లంతా కథలో ఇన్వాల్వ్ అయి సినిమాను బాగా ఎంజాయ్ చేశారు. ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా వస్తున్నారని అమెరికా నుంచి రిపోర్ట్స
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం కొద్ది రోజుల కిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ ర�
టాలీవుడ్లో తన జోరు కొనసాగిస్తూనే ఉంది అందాల తార పూజా హెగ్డే. తాజాగా ఆమె ఖాతాలో మరో క్రేజీ మూవీ చేరింది. విజయ్ దేవరకొండతో దర్శకుడు పరశురామ్ పెట్ల రూపొందించనున్న కొత్త సినిమాలో నాయికగా పూజానే ఎంచుకున్న
యువహీరో నాగచైతన్య సినిమాల వేగం పెంచారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘థాంక్యూ’ జూలై 8న ప్రేక్షకుల ముందుకురానుంది. దీని తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో ఓ చిత్రాన్ని చేయబో�