వ్యవసాయం పైనే ఆధారపడి బతుకుతున్నామని, రిజర్వాయర్ పేరిట తమ భూములు తీసుకుంటే ఎట్లా బతికేదని రైతులు అధికారులను నిలదీశారు. భూమికి బదులుగా భూమి ఇప్పించాలని లేదంటే ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రెండింతలు పెంచ
కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో వరద నియంత్రణ, ముంపు నివారణ కోసం సంబంధిత అన్ని రాష్ర్టాలతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని, ఆయా బేసిన్లలోని ప్రాజెక్టుల వారీగా గేట్ ఆపరేషన్ ప్రోటోకాల్పై అధ్యయ�
రమావత్ రవీంద్రకుమార్ ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి. మంచి మనిషి. యువకుడు. నియోజకవర్గం గురించి పరితపించే నేత. ఎవరినీ బాధ పెట్టని లీడర్. ఎప్పుడు కలిసినా వ్యవసాయం, నీళ్ల గురించే చెప్తారు.