ఎల్బీనగర్ : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా బాధితులకు చేయూతనిచ్చేందుకు దిల్సుఖ్నగర్ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు ముందుకు వచ్చింది. సేవా కార్యాక్రమాలను చేపట్టడంలో ఎప్పుడూ ముందుంటే దిల్సుఖ్నగ�
ఎల్బీనగర్ : దక్షిణ షిర్డిగా బాసిల్లుతున్న దిల్సుఖ్నగర్ సాయిబాబా దేవాలయంలో సాయిబాబాకు స్వర్ణ పుష్పార్చన మొదలయ్యింది. ఆలయ కమిటీ వారు స్వర్ణ పుష్పాలతో బాబా వారికి అర్చన చేసే కార్యక్రమానికి శ్రీకారం చు
ఎల్బీనగర్ : దిల్సుఖ్నగర్లోని శ్రీ షిర్డి సాయిబాబా సంస్థాన్ ట్రస్టు ఆలయంలో ఆదివారం దివ్యాంగుల జంటకు వివాహం జరిపించారు. తెలంగాణ ప్రాంతీయ దివ్యాంగుల సంఘం వారి అభ్యర్ధన మేరకు దివ్యాంగులైన వధువరులు
కరోనా బాధితులకు మూడు పూటలా అన్నప్రసాదాన్ని పంపించాలని దిల్సుఖ్నగర్ సాయిబాబా దేవాలయం ట్రస్ట్ నిర్ణయించింది. గురువారం ట్రస్టు చైర్మన్ బచ్చు గంగాధర్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక కార్యవర్గ సమావేశంలో