ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్కు భారత యువ గోల్ఫర్లు అదితి అశోక్, దీక్షా దాగర్ అర్హత సాధించారు. ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్ను పరిగణనలోకి తీసుకుంటూ విశ్వక్రీడలకు సోమవారం బెర్తులు ప్రకటించారు.
కాంస్య మ్యాచ్లో 4-3 తేడాతో బ్రిటన్ విజయం సెమీస్లో బజరంగ్ ఓటమి ఉత్కంఠ పోరులో ఓడిన భారత మహిళల హాకీ జట్టు పురుషుల హాకీ జట్టు ఒలింపిక్స్లో కాంస్యం నెగ్గిన మరుసటి రోజే మహిళల హాకీ జట్టు కూడా చరిత్ర సృష్టిస�