DGP Anjani Kumar | మణిపూర్(Manipur) రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల నేపధ్యంలో ఆ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ పౌరులను(Telangana People) రాష్ట్రానికి రప్పించేందుకు ప్రత్యేకంగా హెల్ప్ లైన్(Helpline) ను ఏర్పాటు చేసినట్టు డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani Kum
రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి చేయాలని, ఇందుకు విద్యాశాఖ తగిన చర్యలు చేపట్టాలని బడుల్లో పిల్లల భద్రతపై ప్రభుత్వం నియమించిన కమిటీ ప్రతిపాదించింది.
హైదరాబాద్ : మహిళల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో ప్రాధాన్యం ఇస్తున్నది. సాంకేతికతను వినియోగించుకొని తక్షణ సాయం అందించేలా చర్యలు చేపడుతున్నది. బాధితులు షీ టీమ్స్కు ఫిర్యాదు చేసేందుకు క్యూఆర్ కోడ�