శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు మరువలేనివని, నిబద్ధత, నిజాయితో విధులు నిర్వర్తించి పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని ఉమెన్ సేఫ్టీవింగ్ డీఐజీ రెమా రాజేశ్వరి, కలెక్టర్ క్రాంతి వల్లూరు శిక్షణ పూర్త�
హోటళ్లకు వచ్చే మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత నిర్వాహకులదేనని ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ శిఖాగోయెల్ పేర్కొన్నారు. సోమవారం ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఓయో, ట్రిబో, ఫ్యాబ్ హోటళ్ల నిర్వాహకులతో స�
రాష్ట్ర ప్రభుత్వం ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీగా రెమా రాజేశ్వరిని నియమించింది. ఈ మేరకు డీజీపీ రవిగుప్తా గురువారం ఉత్తర్వులిచ్చారు. ప్రస్తుతం రెమా రాజేశ్వరి రామగుండం పోలిస్ కమిషనర్గా ఉన్నారు. ఈ బాధ్యతల�